Publication

Byline

NEET పేపర్ లీక్ వివాదం: జంతర్ మంతర్ వద్ద 'డైపర్ విరాళాల' వినూత్న నిరసన

భారతదేశం, జూన్ 23 -- దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల ఆగ్రహం చల్లారడం లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీన... और पढ़ें


రాజస్థాన్‌లో 'ఉమ్మడి పౌర స్మృతి' అడుగులు.. రంగంలోకి డ్రాఫ్ట్ కమిటీ

భారతదేశం, జూన్ 23 -- రాజస్థాన్‌లో ఉమ్మడి పౌర స్మృతి (UCC) బిల్లు రూపకల్పనకు కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్రంలో యూసీసీ ముసాయిదా చట్టాన్ని తయారు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రక... और पढ़ें


మహారాష్ట్రలో మరిన్ని ప్రకంపనలు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే హెచ్చరిక

భారతదేశం, జూన్ 23 -- మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) వర్గానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు సోమవారం అధ... और पढ़ें


మమతా బెనర్జీకి భారీ షాక్.. టీఎంసీ అధ్యక్ష పదవి నుంచి తొలగింపు

భారతదేశం, జూన్ 23 -- పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేతిలో ఘోర పరాజయం పాలైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. పార్టీ వ్యవస్థాపకురాలు ... और पढ़ें


మహిళలకు ఊరట: 175 రైల్వే స్టేషన్లలో ఉచిత శానిటరీ ప్యాడ్లు

భారతదేశం, జూన్ 23 -- రైలు ప్రయాణం చేసే మహిళలకు కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ ఇండస్ టవర్స్ (Indus Towers) పెద్ద ఉపశమనం కలిగించాయి. మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యం... और पढ़ें


ఏడాదిలో 28% పతనమైన నిఫ్టీ ఐటీ ఇండెక్స్: ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?

భారతదేశం, జూన్ 23 -- భారత ఐటీ రంగ షేర్లలో కొనసాగుతున్న క్షీణత ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేసింది. ఏడాది కాలంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ (Nifty IT Index) దాదాపు 28 శాతం మేర పడిపోవడంతో, ఈ రంగ ఫండ్స్‌లో పెట్టుబడి... और पढ़ें


టెక్ ప్రపంచంలో ఒరాకిల్ ప్రకంపనలు: ఏడాదిలో 21,000 మంది ఉద్యోగుల తొలగింపు

భారతదేశం, జూన్ 23 -- టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆఫ్‌ల పరంపరలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గడిచిన 12 నెలల్లో కంపెనీ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుంచి ఏకంగా 21,000 మంది ఉద... और पढ़ें


కాబోయే భర్తను లోయలోకి నెట్టేసిన యువతి.. ఆపై ప్రమాదంగా చిత్రించి..

భారతదేశం, జూన్ 23 -- మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లోహగడ్ కోటలో గత వారం జరిగిన ట్రెక్కర్ మరణం కేసులో ఊహించని మలుపు తిరిగింది. గాలివాన వల్ల ప్రమాదవశాత్తూ లోయలో పడి చనిపోయాడని భావించిన కేతన్ విశ... और पढ़ें


భరత్ తివారీ ఎన్‌కౌంటర్: బిహార్ సీఎస్, డీజీపీలకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు

భారతదేశం, జూన్ 23 -- భోజ్‌పూర్ జిల్లా షాపూర్ పరిధిలోని బిలౌతీ గ్రామంలో జరిగిన భరత్ భూషణ్ తివారీ ఎన్‌కౌంటర్ ఉదంతం బిహార్ రాజకీయాన్ని, పోలీస్ శాఖను తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ... और पढ़ें


యూఎస్ వీసా కష్టాలు.. భారత విద్యార్థుల చూపు ఇప్పుడు యూకే, జర్మనీ వైపే

భారతదేశం, జూన్ 23 -- విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థుల ప్రాధాన్యతలు వేగంగా మారుతున్నాయి. గతంలో విద్యార్థులు అమెరికాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత ఆస్ట్రేలియా, కెనడా దేశాలను ఎంచుక... और पढ़ें